ఆయన ఆస్తి
పేద దేశం భారత్ పార్లమెంట్లో 795 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎనభయ్ శాతం కోటీశ్వరులే. కోటీశ్వరులు లోక్సభలో ఎక్కువా? రాజ్యసభలో ఎక్కువా? దీనికి సమాధానం వెంటనే…
పేద దేశం భారత్ పార్లమెంట్లో 795 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎనభయ్ శాతం కోటీశ్వరులే. కోటీశ్వరులు లోక్సభలో ఎక్కువా? రాజ్యసభలో ఎక్కువా? దీనికి సమాధానం వెంటనే…
ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. విజయదశమి విజయదినోత్సవం జరుపుకునే రోజు. అధర్మంపై ధర్మం, రాక్షస శక్తిపై దైవీశక్తి. చెడుపై మంచి పోరాడి విజయం పొందిన రోజు. అందుకే…
భారతీయతలో నది అంటే ఒక జల ప్రవాహం కాదు. అదొక సాంస్కృతిక ధార. ధార్మికతకు ఆలవాలం. కాబట్టే మనకు నది అంటే శరీరాన్నే కాదు, మనసునీ క్షాళన…
– క్రాంతిదేవ్ మిత్ర, సీనియర్ జర్నలిస్ట్ అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అయోధ్య రథయాత్ర చేసిన లాల్కృష్ణ…
మాజీ రాష్ట్రపతి డా।। ప్రణబ్ ముఖర్జీ మరణంతో భారత రాజకీయ రంగంలో ఒక జాజ్వల్యమాన తార అస్తమించినట్టయింది. ఆ రంగానికి తీరని నష్టం జరిగింది. తాము నమ్మిన…
ఆర్యులు – అనార్యులు (ద్రావిడులు) అన్న చర్చ భారతదేశంలో ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సిద్ధాంతం గురించి రకరకాల దృష్టికోణాలతో పరిశోధనా పత్రాలను, పుస్తకాలను ప్రచురిస్తున్నారు. క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల…
దత్తోపంత్ ఠేంగ్డీ శతజయంతి ప్రత్యేకం రెండు తెలుగు రాష్ట్రాలలో రైతుల పరిస్థితి దయనీయంగానే ఉన్నప్పటికీ, వ్యవసాయం దండగ అనుకోవడం సాధ్యం కాదని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్)…
చరిత్ర రచనలో నాణేల పాత్ర అత్యంత కీలకమైనది. శిలాశాసనాలు, సాహిత్యాధారాలతో పాటు నాణేల సంపద కూడా చరిత్ర రచనను సుసంపన్నం చేసింది. నాణేల మీద జరిగిన పరిశోధనలో,…
సాగు ఉత్పత్తులకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాల మీద వివాదం చెలరేగింది. ఏ వివాదాన్నయినా నిర్లక్ష్యం చేయకుండా అందులోని సద్విమర్శను పరిశీలించడం అవసరం.…
అమృతానికే అమరత్వాన్నిచ్చిన స్వరం.తియ్యదనానికి తలమానికమైన తూకం. సాహిత్యపు ఒయ్యారాలకు సుస్వరాల స్వర్ణతాపడం. ప్రతి పాటా స్వర గంగావతరణం. ఇది నదులకు తెలియని గలగలల గమనం. సరిగమలు కలగనని…