Category: వార్తలు

ఇరాన్‌-ఆఫ్ఘన్‌ల అస్థిర బంధాలు

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఇటీవల ఇరాన్‌-అఫ్ఘానిస్తాన్‌ ‌దళాల మధ్య సరిహద్దుల వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, వీరిలో ఇద్దరు ఇరాన్‌కు, ఒకరు అఫ్ఘానిస్తాన్‌కు…

దేశాన్ని కుదిపేసిన బాలాసోర్‌ ‌ప్రమాదం

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఒడిశాలోని బాలాసోర్‌ ‌సమీపంలో గల బహనగా బజార్‌ ‌రైల్వేస్టేషన్‌లో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ రైల్వేస్టేషన్‌…

మణిపూర్‌ ‌హింస : వేర్పాటువాదుల కుట్ర

– క్రాంతి ప్రశాంతంగా ఉండే ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగి, మారణహోమం జరగడంతో యావత్‌ ‌భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మైతేయీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని…

సమూలంగా సంస్కరించాలి!

ప్రపంచ శాంతి, సుస్థిర అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ఏడున్నర దశాబ్దాలకు పూర్వం 1945లో ఏర్పడిన ఐక్యరాజ్య సమితి (ఐరాస) తన లక్ష్యసాధనకు ఆ దిశగా అడుగులు వేయడంలో,…

కశ్మీర్‌ను నెత్తుటిలో నాన్చుతున్న ఐరాస

– జమలాపురపు విఠల్‌రావు ఐక్య రాజ్య సమితి మానవాళినంతటినీ స్వర్గధామంలోకి తీసుకుపోవడానికి సృష్టించినది కాదు. కానీ మనుషులను నరకం బారి నుంచి తప్పించడానికి ఉద్దేశించినది మాత్రమే అన్నాడొక…

లోకం కంటి మందు కశ్మీరం

– క్రాంతి ఇటీవల (మే 22-24) శ్రీనగర్‌లో పర్యాటకంపై జరిగిన జి-20 సమావేశాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని పాకిస్తాన్‌ ‌చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవడమే కాదు, మూడు…

జీవో 111ఎత్తివేత లాభమా? నష్టమా?

– సుజాత గోపగోని, 6302164068 జీవో నెంబర్‌ 111. ‌హైదరాబాద్‌ ఉనికిని కాపాడుకునేందుకు, హైదరాబాద్‌ ‌వాసులకు తాగునీటి కష్టాలు ఎదురుకాకుండా ఉండేం దుకు, నగర భవిష్యత్తుకు ఢోకా…

జగన్‌ అవినీతిపాలనపై బీజేపీ ఛార్జిషీట్‌

‌రైతాంగాన్ని నిలువునా ముంచేసిన పాలకులు రేషన్‌ ‌బియ్యాన్ని రీసైక్లింగ్‌ ‌చేసి వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని బీజేపీ మండిపడింది. జగనన్న మద్యం షాపుల్లో తీసుకొంటున్న నగదు ఎటు…

పతనం అంచులలో

పాకిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న విచిత్ర పరిస్థితి అసలే అథోగతిలో ఉన్న దేశాన్ని మరింత దయనీయ స్థితికి దిగజారుస్తోంది. కేవలం మతం ఆధారంగా ఏర్పడి, మతమౌఢ్యం పతాకస్థాయికి చేరిన…

Twitter
YOUTUBE