నిర్లక్ష్యం వహిస్తే ముప్పే!
– క్రాంతిదేవ్ మిత్ర కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించి ఏడాది పూర్తవుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కొవిడ్ 19 వ్యాప్తికి ఇక అడ్డుకట్ట పడ్డట్లే అని…
– క్రాంతిదేవ్ మిత్ర కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించి ఏడాది పూర్తవుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కొవిడ్ 19 వ్యాప్తికి ఇక అడ్డుకట్ట పడ్డట్లే అని…
– గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్ పౌర సవరణ చట్టం దరిమిలా దేశ రాజధానిలో జరిగిన విధ్వంసం, హింస, హత్యా కాండ యావద్దేశం వీక్షించింది. ఇందులో సామాజిక మాధ్యమాలు…
భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పట్టం కట్టింది. ఈ విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసిమెలసి పనిచేయాలి. పరస్పరం సహకరించుకోవాలి, గౌరవించుకోవాలి. పార్టీలపరంగా, సిద్ధాంతాలపరంగా, విధానాలపరంగా ఎన్ని…
– క్రాంతిదేవ్ మిత్ర భూతలస్వర్గంలో కొత్త ఉషోదయమైంది. జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత కొత్తగాలి మొదలయింది. దేశంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా కశ్మీరీలు అభివృద్ధి…
లోకాః సమస్తా సుఖినోభవంతు..’ మన సనాతన భారతీయ ధర్మంలో ఆశీర్వచన శ్లోక వాక్యం ఇది. సమస్త లోకానికి శుభం చేకూరాలని మన మహర్షులు వేల సంవత్సరాల క్రితమే…
నాలుగు పెద్ద రాష్ట్రాలలో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ వేసవిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ నాలుగులోని మూడు రాష్ట్రాలలో మైనారిటీ ఓట్లు కీలకం. అస్సాంలో ముస్లిం…
ఢిల్లీలో అత్యంత భద్రత ఉండే ప్రాంతమది. అంతకు మూడు రోజుల క్రితమే గణతంత్ర దిన వేడుకలు జరిగాయి. రైతులుగా చెప్పుకుంటున్న కొందరు అరాచకవాదులు అదేరోజు భారీ హింసకు…
మీరెన్ని చెప్పండి అయోధ్యలో కడుతున్నారే, అది మసీదు అనిపించుకోదు అని తేల్చేశారు అఖిల భారత మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు జనాబ్ అసదుద్దీన్ ఒవైసీ. పైగా అక్కడ…
కర్ణాటక, మహారాష్ట్రల మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కందిరీగల తొట్టెను కదిపారు. ప్రస్తుతం…
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీది వందేళ్లకు పైగా చరిత్ర గల సుదీర్ఘ ప్రస్థానం. 1964లో సీపీఐ నుంచి విడిపోయి కొత్తగా ఆవిర్భవించిన సీపీఎంది దాదాపు ఆరు…