Category: ప్రత్యేక వ్యాసం

ఉమ్మడి పౌరస్మృతికి చేరువగా?

భారత పార్లమెంట్‌ ఎగువసభ లేదా పెద్దల సభలో మూడు దశాబ్దాల తరువాత నమోదైన ఘట్టం-ఒక రాజకీయ పార్టీకి మూడంకెల బలం దక్కింది. 1988-1990 ద్వైవార్షిక ఎన్నికల తరువాత…

అం‌బేడ్కర్‌ ఆశయం ఉమ్మడి పౌరస్మృతి

ఏప్రిల్‌ 14 అం‌బేడ్కర్‌ ‌జయంతి రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసి, ఒక నూతన రాజకీయ చింతనలోకి ప్రపంచం ప్రవేశించిన కాలంలో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. వలస పాలనలు,…

బీజేపీ పథం.. సాంస్కృతిక జాతీయవాదం

ఏప్రిల్‌ 6 ‌బీజేపీ ఆవిర్భావ దినోత్సవం స్వతంత్ర భారతదేశ చరిత్ర చెప్పాలంటే ఇక బీజేపీకి ముందు, తరువాత అని చెప్పాలి. భారత జాతీయ కాంగ్రెస్‌ ‌మొదటి నుంచీ…

మన కాలం విజేత

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ‌నరేంద్ర దామోదర్‌దాస్‌ ‌మోదీ… విలక్షణ నాయకుడు. అధికారమే పరమావధిగా భావించే సగటు రాజకీయ నాయకుడు కాదు. ప్రజాసేవే ఆయన పరమోన్నత లక్ష్యం. ఆదరించిన…

‌ప్రబల శక్తి

ఈ తీర్పు చరిత్రాత్మకం. గుణాత్మకం. నిజానికి ఆ ఐదు రాష్ట్రాలలో నాలుగింటిలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం గురించి అంచనా వేయడానికి ఈ మాటలు చాలవు.…

గోవా.. నాలుగు నుంచి ఇరవై

ఈ ఎన్నికల్లో గోవాలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. మొత్తం 40 స్థానాలున్న ఈ రాష్ట్రంలో 20 స్థానాల్లో గెలుపొంది భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌…

మణిపూర్‌లో సంకీర్ణాలకు చరమగీతం!

గత కొన్నేళ్లుగా ఈశాన్య భారతంలో పట్టు పెంచుకుంటూ వస్తున్న భాజపా ఈసారి మణిపూర్‌లో ఘనవిజయం సాధించింది. ఐదేళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఈసారి సొంతంగా మెజారిటీ…

పంజాబ్‌ ‌భవితవ్యం ఆప్‌ ‌చేతిలో..

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ‌కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు పంజాబ్‌ ‌రైతులు ఉద్యమించారు. ఈ ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు భావించారు.…

ఉరితాడును ముద్దాడారు

ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవం ‘రంగ్‌ ‌దే బసంతి చోలా మాయె రంగ్‌ ‌దే’ మా చొక్కాకు వసంతపు వర్ణాన్ని (కుంకుమ పువ్వు రంగుని) పులమండి అంటూ…

ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రులు మారినా ప్రజా తీర్పు యథాతథం

అధికారంలో ఉన్న పార్టీ తర్వాత ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి వెళ్లడం అక్కడ ఆనవాయితీ.. కానీ తాజా ఎన్నికల్లో ఇందుకు భిన్నంగా అధికార పార్టీకి మరోసారి అవకాశం ఇచ్చారు…

Twitter
Instagram