ప్రపంచపటంలో కొత్త దేశం?
ప్రపంచ పటం పురిటినొప్పులు పడుతున్నది. ఒక కొత్త దేశం ఆ పటం మీదకు రావడానికి ఘడియలు దాదాపు దగ్గర పడినాయి. దాని పేరు బెలూచిస్తాన్. ఏడున్నర దశాబ్దాలుగా…
ప్రపంచ పటం పురిటినొప్పులు పడుతున్నది. ఒక కొత్త దేశం ఆ పటం మీదకు రావడానికి ఘడియలు దాదాపు దగ్గర పడినాయి. దాని పేరు బెలూచిస్తాన్. ఏడున్నర దశాబ్దాలుగా…
మే 22 హనుమజ్జయంతి సందర్భంగా జీవనవేదం శ్రీమద్రామాయణ మహాకావ్యంలో భక్తుడిగా, భగవత్ స్వరూపుడిగా నిలిచిన అనర్ఘరత్నం హనుమ. రుద్ర, వాయు అంశలతో జన్మించడం వల్ల దైవశక్తి, మానవావతారుడు,…
(మే 7, 2025 రామరాజు వర్ధంతి శతాబ్ది ముగింపు. ఈ శతాబ్ది కార్యక్రమాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు) అడవి నుంచీ, పూర్వికుల నుంచీ వచ్చిన…
‘1857లో జరిగిన మహా సమరం వెయ్యేండ్లుగా-విదేశీయుడీ గడ్డపై కాలిడిన తొలి నాటి నుండీ జరుగుతున్న జాతీయ సమరంలోని ఒక ముఖ్యఘట్టం మాత్రమే. ఈ భూమిన మళ్లీ ధర్మ…
ఏప్రిల్ 30 చందనోత్సవం సింహాచలము మహా పుణ్య క్షేత్రము.. శ్రీ వరాహ నరసింహుని దివ్యధామమూ….’ అని భక్తులతో నీరాజనాలు అందుకుంటున్న సింహగిరి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వైష్ణవ…
ఏప్రిల్ 30 అక్షయ తృతీయ అనంత శుభఫలితాలను ఇచ్చేదిగా అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ)ను సంభావిస్తారు. ఇది సామాజిక పర్వదినం. కులమతాలకు అతీతంగా దీనిని జరుపుకుంటారు.…
నేషనల్ హెరాల్డ్ కేసు పెద్దదే కానీ, దేశం పట్టించుకోవలసిన స్థాయిలో పట్టించుకోవడం లేదు. ఇది ప్రథమ ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ స్థాపించిన పత్రికే కావచ్చు. దీని పేరుతో…
పంజాబ్ నేషనల్ బ్యాంకు – పీఎన్బీలో రూ.13,500 కోట్ల అవినీతి వ్యవహారంలో ప్రధాన నిందితుడు, దేశం నుంచి పారిపోయి విదేశాల్లో నక్కిన వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీని…
తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో డిసెంబరు 22, 1887న పేదరికం తాండ విస్తున్న ఆ ఇంట్లో పదిమంది హడావిడిగా ఉన్నారు. లోపలినుంచి మూలుగు వినబడు తోంది. కాసేపటికి పసిపిల్లవాడు…
తీన్మూర్తి భవన్ దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉంటుంది. సువిశాలమైన ప్రాంగణంలో, పచ్చని చెట్లు, గుబురుల మధ్య ఉండే ఈ భవనంలోనే 1964లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం…