పాక్ ప్రేమికులకు నిరాశ
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ ఏడు దశాబ్దాల అనంతరం కశ్మీర్కు నిజమైన స్వేచ్ఛ వచ్చింది. దేశానికి ఎంతో కీలకమైన ఈ రాష్ట్రానికీ కేంద్రానికీ, ప్రధాన స్రవంతి…
కచ్చతీవు, కోకో దీవులను ఎలా కోల్పోయాం?
శ్రీలంక ఎప్పుడూ భారత్తో యుద్దం చేయలేదు. ఆక్రమణకు కూడా దిగలేదు. అయినా మన దేశమే వారికో భూభాగాన్ని అప్పనంగా ఇచ్చేసింది. ఇటీవల తన ప్రభుత్వం మీద వచ్చిన…
ధర్మ దీక్షా ధారణే రాఖీ
ఆగష్టు 30 రక్షాబంధన్ ప్రతి ఒక్కరూ తమ జీవన సమరంలో నిమగ్నమై సాగిపోతున్నపుడు ఆశయ విస్మరణ జరుగకుండా మన ధర్మ, సంస్కృతులకు ఆధారమైన విద్యను, విజ్ఞానాన్ని గుర్తుచేసేదే…
సభ్యత లేదు.. సంస్కారం అసలే కానరాదు!
– రాజనాల బాలకృష్ణ 2024 లోక్సభ ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవు. మరోవైపు, ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ను బట్టి చూసినా, వివిధ సంస్థలు నిర్వహించిన,…
వాగ్గేయకారుని వదలని రజాకారులు
ఏ కళారూపమైనా అణచివేత మీద ప్రజలలో స్పృహ కలిగించగలదు. నాటకం, బుర్రకథ, హరికథ, నృత్య ప్రదర్శన ఆ పని చేయగలవు. భక్తిరసమే ప్రధానంగా ఉండే హరికథ కూడా…
నూహ్ హింస… భారీ కుట్ర
– రవి మిశ్ర ముస్లింలు మెజారిటీలో ఉన్న ప్రాంతంలో హిందువులకు ఎటువంటి హక్కులూ ఉండవని ‘సెక్యులర్’ దేశంలో ఉంటున్న ముస్లింలు ఇచ్చిన సందేశం ‘నూహ్’ (హరియాణా). ముందస్తు…
మూలాలను విస్మరించని పెనుమార్పు దిశగా..
భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఎర్రకోటపై పతాకావిష్కరణ…
మహాసంకల్పం-15
ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన – పి. చంద్రశేఖర ఆజాద్, 9246573575 ‘‘ఇవన్నీ నేను మాట్లాడాలనుకోలేదు. పుట్టిన రోజు శుభాకాంక్షలు…
అల్లర్ల వెనుక వ్యక్తులు బయిటపడుతున్నారు
పార్లమెంటులో మణిపూర్ కల్లోలంపై ప్రతిపక్షాలు నానా రభస సృష్టిస్తున్న సమయంలోనే, నాలుగు దశాబ్దాల నాటి పాలకులు, నేటి ప్రతిపక్ష నాయకులు తొక్కి పెట్టిన ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్ మత…