Category: ఆంధ్రప్రదేశ్

 ‌గెలుపోటములపై  పందేల హోరు 

సార్వత్రిక, రాష్ట్రశాసనసభ, ఎన్నికల్లో జూన్‌ 4 ‌న వచ్చే ఫలితాలు, ఫలితాల ప్రభావం వల్ల ఏర్పడే పరిణామాలపై రాష్ట్రంలో ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. అభ్యర్థులు తమ…

యంత్రాంగం ఉదాసీనతతో హింసాకాండ

రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా, ఆనంతరం, పల్నాడు, తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలు సంచలనంగా మారాయి. గత ప్రభుత్వాల కాలంలో కొన్ని చదురు ముదురు…

‌భారీ పోలింగ్‌ ఆ‌గ్రహమా ?- అనుగ్రహమా ?

ఆం‌ధప్రదేశ్‌ ‌శాసనసభ, లోక్‌సభలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. పోలైన ఓట్ల శాతం పూర్తి వివరాలు ఇంతవరకు రానప్పటికీ 80 శాతం మించవచ్చని సమాచారం. పెరిగిన పోలింగ్‌…

జగన్.. అవినీతిలో ’జట్‘

సార్వత్రిక, రాష్ట్రశాసనసభ ఎన్నికల సందర్భంగా ఎన్‌డిఏ కూటమి ప్రజాగళం పేరుతో రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం బీజేపీ, తెదేపా, జనసేన కార్యకర్తల్లో మంచి జోష్‌ను నింపింది. బీజేపీ…

‌కొత్త ‘సూపర్‌ ‌సిక్స్’.. ‌పాత నవరత్నాలు

రాష్ట్రంలో ఈ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించడానికి తెలుగుదేశం, వైసీపీ సంక్షేమ పథకాలను పోటీపడి ప్రకటించాయి. టీడీపీ ఇప్పటికే సూపర్‌ 6 ‌పేరిట కొన్ని…

అ‌ప్రకటిత రాజరికంతో ప్రజావస్థలు

ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టారు. తను ఇచ్చిన వాగ్దానాలు, నెరవేర్చినవి ప్రజలకు చెప్పి మరల ఓట్లు వేయాలని అడుగుతున్నారు. కాని…

రాయి రాజకీయం

– టీఎన్ భూషణ్ ఎన్నికల్లో గెలవడానికి జగన్‌ ఎన్ని ఎత్తులు వేసినా అవి ఫలించడం లేదు సరికదా తిరిగి ఆయనకే చుట్టుకుంటున్నాయి. ప్రజావిశ్వాసం కోల్పోవడంతో ఎన్నికల్లో గెలవడానికి…

అమలుకాని హామీలు.. జనం కళ్లకు గంతలు..

వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి రాయలసీమలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగన్నూరు, కర్నూలులో పర్యటించి, తన ప్రభుత్వంలో జరిగిన మేలు గురించి ప్రజలకు…

డ్రగ్స్‌కు అడ్డా విశాఖ..

ప్రశాంతతకు మారుపేరుగా, అందాల నగరంగా పేరున్న విశాఖ అక్రమాలకు, మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోంది. ఇప్పటివరకు గంజాయికి పుట్టినిల్లుగా చెప్పుకునే నగరం డ్రగ్స్‌కు కేంద్రంగా మారుతోంది. ఇలాంటి వాటిని…

డబుల్ ఇంజన్ సర్కార్ తోనే శీఘ్ర ప్రగతి

నేషనల్‌డెమొక్రటిక్‌ అలయెన్స్(ఎన్‌డిఏ) భాగస్వామ్య పక్షాలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆంధప్రదేశ్‌లోని చిలకలూరిపేట బొప్పూడిలో మార్చి 17న నిర్వహించిన ప్రజాగళం సభ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వైసీసీ…

Twitter
YOUTUBE