సీపీఎం ఏలుబడిలో ’ఆశ‘ తీరేదెప్పుడు?
తెలుగునాట ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర విభాగాల్లోని కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి చేసే ఆందోళనకు వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలు నాయకత్వం వహిస్తాయి. తాము కార్మిక…
తెలుగునాట ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర విభాగాల్లోని కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి చేసే ఆందోళనకు వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలు నాయకత్వం వహిస్తాయి. తాము కార్మిక…
దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దా లైనప్పటికీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగినప్పటికీ, స్త్రీ పురుష అసమానతలు తగ్గడం లేదు. స్త్రీలు లింగ వివక్షను…
కొన్ని సమయాలలో భారత న్యాయస్థానాలు, ప్రధానంగా సుప్రీంకోర్టు వెల్లడించిన అభిప్రాయాలను శ్లాఘించకుండా ఉండలేం. ఆ అభిప్రాయాలు జాతి మౌలిక స్వరూపానికి చెందినవి కావచ్చు. సామాజిక స్వరూపానికి సంబంధించి…
ఇంగ్లండ్ ముస్లింలు మెజారిటీగా ఉండే దేశంగా మారిపోవడానికి సుదీర్ఘకాలం అవసరం లేదని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. ఫ్రాన్స్, ఇటలీ ఇంకొన్ని ఐరోపా దేశాలు ముస్లిం జనాభాతో సతమవుతున్నాయి.…
భారతదేశంలో ఉగ్రవాదం, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి విదేశాల్లో ఆశ్రయం లభిస్తోంది. ఆ నేరగాళ్లను భారత్కు రప్పించేందుకు విదేశాల్లో భారత్ న్యాయ పోరాటం చేస్తోంది. ముంబై ఉగ్రవాది…
బాంగ్లాదేశ్ భుజాల మీద తుపాకీ పెట్టి రొహింగ్యాలను తూటాలుగా చేసుకొని భారత్పై కుయుక్తితో దాడి చేయాలని చూస్తోంది పాకిస్తాన్కు చెందిన గూఢచారి సంస్థ` ఐఎస్ఐ. ఆ క్రమంలో…
76వ గణతంత్ర దినోత్సవానికి దేశరాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ జనవరి 26 ఆదివారం ప్రధాన వేదికగా అవతరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వేడుకకు ముఖ్య అతిథి అయిన ఇండోనేషియా…
భారతీయుల సనాతన ధర్మం విలువను పలు ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి. అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ మన దేశంలో స్వయం ప్రకటిత మేధావులు కొందరు హిందువుల విశ్వాసాలపై దాడి…
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాకారం చేయదలుచుకున్న స్వర్ణాంధ్ర-2047కు విశాఖపట్నం సాగర తీరాన ప్రధాని నరేంద్రమోదీ బుధవారం, జనవరి 8, శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన అనంతరం…
పరిషత్ ఆంధ్రశాఖ అధ్యక్షులు జటావల్లభుల పురుషోత్తం ప్రసంగిస్తూ శాస్త్ర విజ్ఞానం పెరిగినకొలదీ ఇతర మతాలు క్షీణించిపోతాయనీ, హిందూమతం మరింతగా విశ్వవ్యాప్తం అవుతుందనీ అన్నారు. మహానుభావులు నాగరికతను, మతాన్ని…