విద్యా విధానం 2020లో సృజనాత్మక ప్రతిభకు పెద్ద పీట
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో సృజనాత్మక ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం జరగాలనీ, అప్పుడే వారు బాగా ఆలోచించగలుగుతారనీ విద్యాభారతి అధ్యక్షులు దూసి రామకృష్ణ చెప్పారు. నూతన…
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో సృజనాత్మక ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం జరగాలనీ, అప్పుడే వారు బాగా ఆలోచించగలుగుతారనీ విద్యాభారతి అధ్యక్షులు దూసి రామకృష్ణ చెప్పారు. నూతన…
జీవితంలో పరిపూర్ణత సాధించి మనిషి ‘మనీషి’గా ఎదగాలంటే స్థితప్రజ్ఞత అవసరం. అది లేనినాడు మనసు అదుపుతప్పి విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో వయో, లింగభేదాలు…
ఆధునిక జీవనశైలిలో, దాని రాపిడిలో మనిషి దేహం శిథిలమయిపోతున్నది. వీటి కారణంగా ఆవరిస్తున్న ఆకర్షణలు, బలహీనతలు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ కలిపి మనిషిని…
దశాబ్దాల పరాయి పాలనలో ఎంతో పోగొట్టుకున్న భారత్ ప్రపంచ శక్తిగా అవతరిస్తున్న తరుణమిది. అలాగే చారిత్రక తప్పిదాలను సరిచేసుకుంటున్న దేశం కూడా. ఇంతకు ముందు ఆ తప్పిదాలను…
తృతీయ వర్ష-2022 నాగపూర్లోని రేషిమ్బాగ్ మైదానంలో మే 9 నుంచి జూన్ 2 వరకు తృతీయ వర్ష సంఘ శిక్షావర్గ జరిగింది. ముగింపు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ పరమపూజనీయ…
ఆశలూ,ఆశయాల కలయిక సివిల్ సర్వీస్. కేంద్రంలో లేదా రాష్ట్రంలో కీలక ప్రభుత్వ / అధికారాలు, ఐ.ఏ.ఎస్, ఐ.ఎఫ్.ఎస్, ఇలా పౌరసేవలన్నింటా అగ్రగణ్యం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
రక్తదానం.. ఆధునిక సమాజంలో దీని ప్రాధాన్యం అనన్య సామాన్యం. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తికీ ఇది పరమౌషధంగా పనిచేస్తుంది. ఇంతటి ప్రాధాన్యం గల రక్తదానంపై ప్రతి…
మోదీ 8 ఏళ్ల పాలన మే 30 నాటికి మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి సరిగ్గా ఎనిమిదేళ్లు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లు, ప్రధానిగా 8 ఏళ్లు…
భాగ్యనగర్: హిందువునని చెప్పుకోవడానికి ఎవరూ ఏమాత్రం వెనుకాడవద్దని, స్వాభిమానంతో ముందుకు సాగాలని తెలంగాణ అబ్కారీ శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ చల్లా వివేకానందరెడ్డి అన్నారు. ఆర్ఎస్ఎస్ తెలంగాణ…
నేడు మయన్మార్గా పిలుచుకుంటున్న నాటి బ్రహ్మదేశం భారతదేశానికి తూర్పున, ఈశాన్య రాష్ట్రాలు మిజోరమ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల ప్రదేశ్లతో 1624 కి.మీ. అత్యంత సుదీర్ఘమైన సరిహద్దును కలిగి…