తలాక్ చట్టం తరువాత మహిళ గొంతు పెగిలింది
రెండు దశాబ్దాలుగా భారతదేశంలో మహిళల మాటకు విలువ కనిపిస్తున్నదని బీజేపీ నాయకురాలు, సామాజిక కార్యకర్త నిదా ఖాన్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ,…
రెండు దశాబ్దాలుగా భారతదేశంలో మహిళల మాటకు విలువ కనిపిస్తున్నదని బీజేపీ నాయకురాలు, సామాజిక కార్యకర్త నిదా ఖాన్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ,…
బలవంతపు మతమార్పిడులను నిరోధించే ఒక చట్టాన్ని అమలు చేయడం కూడా ఈ దేశంలో కష్టమే. కోర్టు ఆదేశాల మేరకు ఆ పని ఆరంభించినా వెంటనే బెదిరింపులు, వీధి…
భారత్లో తీవ్రమైన పేదరికం రేటు 1 శాతం దిగువకు పడిపోయిందని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ఆర్థికవేత్తలు సుర్జీత్ ఎస్ భల్లా, కరణ్ భాసిన్ 2022-23, 2023-24…
వనితల సాధికారత…ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం – ఏ స్థాయి ఉత్సవాలకైనా ఇదే ప్రధాన నినాదం. వారిలో నేతృత్వ పటిమకు అన్ని అవకాశాలూ కలిగించాలన్నది దీనిలో కీలకం. తనను…
ఇవాళ తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ నిర్మాణంలో జరిగిన ప్రమాదం చర్చకు వచ్చి, అందరినీ కలచివేస్తున్నది. ఆ ఎనిమిది మందిలో…
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమా చార్య పదార్చనకు అంకితమై ఆ మహా వాగ్గేయకారుడి కీర్తనలకు పట్టం కట్టిన స్వరం మూగవోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం గాయకుడిగా, ఆస్థాన…
శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ-ఎస్ఎల్బీసీ సొరంగంలో ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగింది. మార్చి 8న ఎట్టకేలకు ఒక నిపుణుడి మృతదేహాన్ని కనుగొనగలిగారు. అంటే వెలికితీత పనులు కూడా…
తమిళనాడులో మాదక ద్రవ్యాల వ్యాపారం ఓ వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం వెన్నుదన్నుగా అంతకంతకూ విస్తరించుకుంటూపోతోంది. ఈ వ్యాపారంలో ముస్లిం యువత పాత్ర ఇటీవల వెలుగులోకి రావటం ఈ…
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరిస్తున్న డేటాయిజమ్ మానవ మనుగడకు ఓ సరికొత్త సవాల్ను విసిరింది. ఓపెన్ ఏఐ, డీప్సీక్ మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్నయుద్ధం, ఈ ఏడాది ఫిబ్రవరి…
కరవు పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 4 లక్షల 15 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత 5 వందల పై చిలుకు గ్రామాలకు…