కవితాకేసరి ‘చిలకమర్తి’
పరపాలకులపై కలం దూసిన కవి. ఎలాంటి ప్రలోభాలకు లొంగని దేశభక్తుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు. భావస్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చిన పాత్రికేయుడు. పత్రిక నిర్వహణకు బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వజూపిన…
పరపాలకులపై కలం దూసిన కవి. ఎలాంటి ప్రలోభాలకు లొంగని దేశభక్తుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు. భావస్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చిన పాత్రికేయుడు. పత్రిక నిర్వహణకు బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వజూపిన…
‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’ ప్రసిద్ధమైన గేయ రచయితగా తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాకవి శంకరంబాడి సుందరాచారి. తేటతెనుగు నుడికార విలసితమైన తేటగీతుల్లో సుందర రామాయణం,…
పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్య్రోద్యమ చరిత్రలో నిష్కళంక దేశభక్తికి, అనితరసాధ్యమైన సేవాదృక్పథానికి ప్రతీకగా నిలిచిన వారు ఎందరో! వారిలో పసల కృష్ణమూర్తి దంపతులు ఉంటారు. గాంధేయ సిద్ధాంతాలను…
మాలపల్లి నవలకి నూరేళ్లు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలలో స్వాతంత్య్రకాంక్ష బలీయం కావడం, జాతీయోద్యమం వెల్లువెత్తడం, స్వరాజ్య సమరంలో గాంధేయ భావాలకు ఆదరణ పెరగడం- ఇదంతా…
జూలై 22 జయంతి ‘గాయం లలితకళా సృష్టికి సాయం. కవికి గాయకుడికి, చిత్రకారుడికి అదే ధ్యేయం. పరిస్థితులు గుండెను,శరీరాన్ని గాయపరుస్తాయి. అలా గాయపడిన గుండె కళావిర్భావానికి మూలం.…
అనుకున్నది సాధించడం, అందుకు కుటుంబ సంబంధాలనైనా పణంగా పెట్టడం, జైలు శిక్షను తృణప్రాయంగా భావించడం ఆయన నైజం. పర పాలనలో సుషుప్తిలో ఉన్న జాతిని తన ఉపన్యాసాల…
సాహిత్యం సమాజానికి దర్పణం వంటిదని షెల్లీ చెప్పారు. ‘‘కవులు ఎన్నుకోబడని శాసనకర్తల వంటి వారన్న’’ షెల్లీ అభిప్రాయం యదార్థం. ఒక జాతి చరిత్రను నిర్మించడంలో కవుల పాత్ర…
– డా. రామహరిత పాకిస్తాన్ కట్ టు సైజ్ బంగ్లాదేశ్ ‘స్వర్ణిమ్ జయంతి’ వేడుకలను డిసెంబర్ 16న మనదేశం, ఘనంగా జరుపుకుంది. 1971లో 14 రోజుల పాటు…
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కొత్త విద్యావిధానం ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని నిర్దేశిస్తున్నది. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఒక నిబంధన, విధానం…
– వి. రాజారామమోహనరావు జీవితంలోని వివిధ విషయాల మీద విపులమైన వివరణ, విశ్లేషణ, సమాచారం కూర్చటం వల్ల నవల ప్రౌఢంగా తయారవుతుందని అడివి బాపిరాజుకు తెలుసు. ఆయన…