కొచ్చి పేలుళ్ల వెనుక ఉగ్రవాద కోణం
– క్రాంతి కేరళలోని కొచ్చిలో జరిగిన యెహోవాస్ విట్నెసెస్ ప్రార్థనా సమావేశాల్లో పేలుళ్లను దేశ ప్రజలు రెండు రోజుల్లోనే మర్చిపోయి ఉంటారు. అదే సమయంలో మలప్పురంలో పాలస్తీనాకు…
– క్రాంతి కేరళలోని కొచ్చిలో జరిగిన యెహోవాస్ విట్నెసెస్ ప్రార్థనా సమావేశాల్లో పేలుళ్లను దేశ ప్రజలు రెండు రోజుల్లోనే మర్చిపోయి ఉంటారు. అదే సమయంలో మలప్పురంలో పాలస్తీనాకు…
జమలాపురపు విఠల్రావు, సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం దేశంలో మూడు ప్రధాన సంఘటనలు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొదటిది ఛత్తీస్గఢ్ ముఖ్య మంత్రి భూపేష్ భగెల్పై మహాదేవ్ బెట్టింగ్…
– డి. అరుణ పాముకి పాలుపోసి పెంచితే అది మనను కూడా కాటేస్తుందన్న విషయం తెలిసీ తెహ్రెక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ (టిటిపి) పుష్టిగా పెరిగేందుకు దోహదం…
ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి చర్యలు చేపట్టినా, ప్రజా జీవితాన్ని ఎంత సుఖవంతం చేసేందుకు కృషి చేస్తున్నా, వాటిని వేటినీ పట్టించుకోకుండా, దేశానికి వ్యతిరేకంగా రంథ్రాన్వేషణ చేస్తూ రాయడమే…
ప్రపంచీకరణ పుణ్యమా అని విశ్వమే ఒక కుగ్రామంగా మారి, ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తున్న ప్రపంచ దేశాలు, ఈ కాలంలో సంభవించే యుద్ధ దుష్పరిణామాలు ఎలా ఉంటాయో…
నాటి అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మన పెరట్లో పాములను పెంచితే అవి పక్కవారినే కాదు మనను కూడా కాటేస్తాయంటూ పొరుగు దేశమైన పాకిస్తాన్కు హితవు చెప్పడం,…
రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, హామీలను బుట్టదాఖలు చేయడమే కాదు… వనరులన్నీ దోచుకోవడం, అవినీతిని ప్రోత్సహించడం, ప్రశ్నించిన గొంతులను నలిపేయడం,…
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. రాజకీయ ప్రయోజనాలు, అవసరాలు మాత్రమే రాజకీయ శత్రుమిత్ర సంబంధాలను నిర్దేశిస్తాయి. అవసరం అనుకుంటే…
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖారావం పూరించింది. పాలమూరు వేదికగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ‘పాలమూరు…
ఆంధప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుబట్టింది. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు…