ట్రంప్ దూకుడు.. పుతిన్ చాణక్యం
ఇటీవల రెండు అగ్రరాజ్యాధినేతల మధ్య 90 నిముషాలపాటు జరిగిన చర్చలపై ఎంత రాసినా తరగదనే చెప్పాలి. ఎందుకంటే గత మూడేళ్లుగా కొనసాగుతూ మొత్తం యూరప్ దేశాలను అతలాకుతలం…
ఇటీవల రెండు అగ్రరాజ్యాధినేతల మధ్య 90 నిముషాలపాటు జరిగిన చర్చలపై ఎంత రాసినా తరగదనే చెప్పాలి. ఎందుకంటే గత మూడేళ్లుగా కొనసాగుతూ మొత్తం యూరప్ దేశాలను అతలాకుతలం…
హోలీ పండుగ కామదహనానికే మాత్రమే పరిమితం కాకుండా హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో లెక్కా పత్రం లేని దాదాపు రూ.15 కోట్లు విలువైన కరెన్సీ నోట్ల కట్టలను కూడా…
రాష్ట్రంలో నిధులు లేక నిలిచిపోయిన 92 కేంద్ర పథకాలు ఊపు అందుకోనున్నాయి. నిధుల లేమితో కునారిల్లుతున్న పథకాలు కేంద్ర సహాయంతో వేగం పుంజుకోనున్నాయి. ఈ పథకాలకు రాష్ట్రంలోని…
ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలను తొక్కి పెడుతున్నాయి. ఫక్తు వ్యాపార సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. ఆదాయమే లక్ష్యంగా చెలరేగి పోతున్నాయి. ప్రధానంగా తెలంగాణలో రాష్ట్రం ఆవిర్భవించినప్పటినుంచీ…
చూడబోతే మొగల్ పాలకుల ప్రేతాత్మలు వర్తమాన భారతంలో స్వైర విహారం చేస్తున్నట్టే ఉంది. మహారాష్ట్రలో ఔరంగజేబ్ ప్రేతాత్మను స్వాగతించేవాళ్లు తయారయ్యారు. వీళ్లకి పోటీగా ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాదీ…
నేపాల్లో హిందూరాజ్యం కావాలన్న నినాదం, రాజ్యాంగబద్ధ రాచరికం రావాలన్న నినాదం జోరందుకుంటున్నాయి. ఇదే డిమాండ్తో మార్చి 28న రాజు అనుకూలురుకి, భద్రతాదళాలకి పెద్దఎత్తున ఘర్షణ జరిగింది. ఇద్దరు…
తెలంగాణలోని పలు సాగునీటి ప్రాజెక్టులు నీళ్లతో కాకుండా.. అప్పులతో నిండాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న అప్పుల కింద వడ్డీలకే రూ. వేల కోట్లు వాయిదాల రూపంలో…
ప్రశాంతంగా ఉండే చరిత్రాత్మక నగరం నాగపూర్ మళ్లీ రణరంగమైంది. కారణం- మరాఠాల మీద మూడు వందల ఏళ్ల క్రితం మొగలులు ప్రారంభించిన యుద్ధం ఇంకా కొన సాగుతూ…
‘అల్లర్లు, అరాజకాలు సృష్టించండి! ప్రభుత్వాలను అస్థిరపరచండి’ ఇది 13వ శతాబ్దానికి చెందిన మాకియవిల్లీ రాజనీతి. జార్జి సోరోస్ అనే అమెరికా- హంగేరియన్ యూదు విధ్వంసకుడిది కూడా ఇదే…
కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోదలో నెలకొల్పే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రెండో మిస్సైల్ టెస్టింగ్ రేంజి సెంటర్ (ఎంటీఆర్- క్షిపణి పరీక్ష కేంద్రం)కు భూమిపూజకు రంగం సిద్దమవుతోంది. భారత…