వంగభూమిలో వక్ఫ్ మంటలు
వక్ఫ్ చట్ట సవరణలకు నిరసన పేరుతో ముస్లిం మతోన్మాదులు మరొకసారి రెచ్చి పోవడానికి పథకాలు వేస్తారన్న అంచనాలు ఉన్నాయి. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370 రద్దు,…
వక్ఫ్ చట్ట సవరణలకు నిరసన పేరుతో ముస్లిం మతోన్మాదులు మరొకసారి రెచ్చి పోవడానికి పథకాలు వేస్తారన్న అంచనాలు ఉన్నాయి. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370 రద్దు,…
భారతదేశం మారింది. ఒకప్పటిలా న్యాయం చేయాలని ఇతర దేశాలను కోరడం లేదు. పాలకుడు నిబద్ధత ఉన్నవాడైతే పాలన ఎలా ఉంటుందో ప్రధాని నరేంద్ర మోదీ చూపించారు. భారత్కు…
ఆంధప్రదేశ్లో ఫాస్టర్లు, ముస్లిం నాయకుల ముసుగులో సంఘ విద్రోహశక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ సమాజంపై నిందలు వేసి క్రోధాన్ని వెళ్లగక్కుతున్నారు. భౌతిక దాడులు చేస్తామని,…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలు, నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవలంబించిన ఒంటెత్తు పోకడలు ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి. మచ్చుకు కాళేశ్వరం…
మార్చి 28న పెను భూకంపానికి అతలాకుతలమైపోయిన మయన్మార్ను అన్నివిధాలుగా ఆదుకోవడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మను ఆరంభించింది. ఇందులో భాగంగా భారత్కు చెందిన ఆరు విమానాలు, ఐదు…
దక్షిణాఫ్రికాలో ఎస్ఏ హిందూస్ అనే ధార్మిక సంస్థ శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని ఇటీవల 60 వేల హనుమాన్ చాలీసా పుస్తకాలను దేశంలో ఎనిమిది దేవాలయాల వద్ద పంచిపెట్టింది.…
అమెరికా విధించిన ప్రతీకారసుంకాల తీవ్రత రాష్ట్రంలో ఆక్వారంగాన్ని నేరుగా తాకింది. ఇప్పటికే రొయ్యలకు వ్యాధులు ప్రబలి, సాగు ఖర్చులు భారమై సతమత మవుతున్న రొయ్యల సాగుదార్లపై ట్రంప్…
విపక్ష నేతలు దేశ సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందంటూ గగ్గోలు పెడుతూ, జాతీయ సమైక్యతకు తూట్లు పొడుస్తూ, ప్రమాదకర రాజకీయాలకు తెరలేపుతున్నారు. భిన్న సంస్కృతి, చరిత్ర, బహు భాషలతో…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీడియాకు మంచి వార్తావనరుగా మారిపోయింది. కేవలం ఇక్కడే కాదు…. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ అది మీడియాకు పూర్తి స్థాయిలో వార్తా సమాచారాన్ని…
భారత్-చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పాటై ఏప్రిల్ 1 నాటికి సరిగ్గా 75 సంవత్సరాలు. 1950, ఏప్రిల్ 1న రెండు దేశాల మధ్య ఈ సంబంధాలు ప్రారంభమయ్యాయి.…