హైందవ ఐక్యతా మహాయజ్ఞం
మహా కుంభమేళా ముగిసింది. ప్రపంచ చరిత్రలో ప్రయాగరాజ్ కొత్త పుటను తెరిచింది. నలభయ్ అయిదు రోజులలో ఒకే భావనతో, ఒక ధర్మానికి వారసులమని ప్రగాఢంగా నమ్ముతూ, తాదాత్మ్యంతో…
మహా కుంభమేళా ముగిసింది. ప్రపంచ చరిత్రలో ప్రయాగరాజ్ కొత్త పుటను తెరిచింది. నలభయ్ అయిదు రోజులలో ఒకే భావనతో, ఒక ధర్మానికి వారసులమని ప్రగాఢంగా నమ్ముతూ, తాదాత్మ్యంతో…
దేవుడు మరణించాడు అన్న నీషే వ్యాఖ్య ఎంత సంక్షోభం సృష్టించిందో, మతం మత్తుమందు అన్న కారల్ మార్క్స్ పిలుపు ఎంత సంచలనమో తెలియనిది కాదు. ఇప్పుడు చరిత్ర…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుర్చీ ఎక్కిన కొద్ది రోజులకే దేశ ఖజానా మీద ఖర్చు తగ్గించడం కోసం అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ- యూఎస్ఎయిడ్-తో పాటుగా ఇక…
రూ. 50.65 లక్షల కోట్ల అంచనాలతో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ బడ్జెట్ సమర్పించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే…
భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచంలో అతివేగంగా దూసుకుపోవడం మనం గమనిస్తున్నాం. గత దశాబ్ది కాలంగా ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తీరు, ఆర్థిక సంస్కరణలకు ఊతం అందిస్తున్న విధానం…
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. వరసగా ఎనిమిదిమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు. ఫిబ్రవరి 1న 2025-2026…
యతో ధర్మస్తతో జయ: (ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం పరిఢవిల్లుతుంది). భారత అత్యున్నత న్యాయస్థానం నినాదం ఇదే. భారత అత్యున్నత న్యాయస్థానం ప్రస్థానంలో అలాంటి విజయాన్నే…
రవి అస్తమించని రాజ్యపాలనకు చరమగీతం పాడుతూ ది.14/15 ఆగష్టు 1947న అర్ధరాత్రి మన భారతదేశం స్వాతంత్య్ర ప్రభాత శంఖాన్ని పూరించింది. స్వాతంత్రం వచ్చిన నూతనోత్సాహంతో దేశం నలుమూలలున్న…
‘‘మా ముందుకు వచ్చే కేసుల్లో అంత తేలిగ్గా పరిష్కరించలేనివి కూడా ఉంటాయి. అలాంటిదే అయోధ్య విషయంలో జరిగింది. ఆ కేసు మూడు నెలల పాటు నా ముందు…
భారత రాజ్యాంగంలో పార్ట్-3 లోని 12 నుంచి 35 అధికరణాల వరకు పౌర హక్కులను పొందుపరచారు. భారత పౌరులు ప్రశాంతయుత జీవితాన్ని గడిపేందుకు ఇవి హామీ ఇస్తాయి.…