ఉత్థాన పతనాలు అనివార్యం…భారత్కు బంగారు అవకాశం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలతో విడివిడిగా చేస్తున్న సుంకాల సమరాలు భారత్కు ఒక భౌగోళికశక్తిగా అంతర్జాతీయ యవనికపై తన శక్తి, సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఒక…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలతో విడివిడిగా చేస్తున్న సుంకాల సమరాలు భారత్కు ఒక భౌగోళికశక్తిగా అంతర్జాతీయ యవనికపై తన శక్తి, సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఒక…
ఏప్రిల్ 4,5 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఒక కీలకమైన ఘట్టంగా మిగిలిపోతుంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో…
మార్చి 28న పెను భూకంపానికి అతలాకుతలమైపోయిన మయన్మార్ను అన్నివిధాలుగా ఆదుకోవడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మను ఆరంభించింది. ఇందులో భాగంగా భారత్కు చెందిన ఆరు విమానాలు, ఐదు…
భారత్-చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పాటై ఏప్రిల్ 1 నాటికి సరిగ్గా 75 సంవత్సరాలు. 1950, ఏప్రిల్ 1న రెండు దేశాల మధ్య ఈ సంబంధాలు ప్రారంభమయ్యాయి.…
ఇటీవల రెండు అగ్రరాజ్యాధినేతల మధ్య 90 నిముషాలపాటు జరిగిన చర్చలపై ఎంత రాసినా తరగదనే చెప్పాలి. ఎందుకంటే గత మూడేళ్లుగా కొనసాగుతూ మొత్తం యూరప్ దేశాలను అతలాకుతలం…
నేపాల్లో హిందూరాజ్యం కావాలన్న నినాదం, రాజ్యాంగబద్ధ రాచరికం రావాలన్న నినాదం జోరందుకుంటున్నాయి. ఇదే డిమాండ్తో మార్చి 28న రాజు అనుకూలురుకి, భద్రతాదళాలకి పెద్దఎత్తున ఘర్షణ జరిగింది. ఇద్దరు…
చైనా, బ్రెజిల్, ఇండియా వంటి దేశాలపై పరస్పర సుంకాల విధింపు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మార్చి 4న ఉభయసభల సంయుక్త…
జర్మనీలో ఫిబ్రవరి 23న జరిగిన 21వ బుండ్స్టాగ్ (జర్మనీ పార్లమెంట్) ఎన్నికలు అక్కడి ప్రజల్లో పెరుగుతున్న జాతీయవాద కాంక్షకు ప్రతిరూపంగా నిలిచాయి. ఇదేసమయంలో వామపక్షం గతంలో కంటే…
భారతీయులకు గర్వకారణమైన చాణక్య రాజనీతి సూత్రాలు అన్ని కాలమాన పరిస్థితుల్లో అన్ని రంగాలకూ మార్గదర్శకంగా నిలుస్తాయ నడంలో అతిశయోక్తి లేదు. విదేశాలు, సరిహద్దు దేశాలతో వ్యవహరించా ల్సిన…
ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్, అమెరికాల్లో తన పర్యటనను విజయవంతంగా ముగించారు. ఈ రెండు దేశాల పర్యటన ఆ రెండు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుస్థిరం చేసుకోవడంలో…