Category: వార్తలు

జమ్మూలో తావి నదికి హారతి

జమ్మూలో లెఫ్ట్‌నెంట్‌ ‌గవర్నర్‌ ‌మనోజ్‌ ‌సిన్హా ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 14‌న బైశాఖి మేళాను పురస్కరించుకొని సూర్యపుత్రి తావీ నదికి అత్యంత భక్తి, శ్రద్ధలతో హారతి ఇచ్చారు. జమ్మూలో…

తొలిసారిగా రైల్లో ఏటీెెఎం సేవలు

మనదేశంలో డిజిటల్‌ ‌లావా దేవీలు భారీ ఎత్తున జరుగుతున్నప్పటికీ నగదు లావాదేవీలు ఏ మాత్రం తగ్గలేదనటానికి నిదర్శనంగా భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్లలో ఏటీఎం సేవలను…

తమిళనాడు స్వయం ప్రతిపత్తికి స్టాలిన్ కమిటీ

అటూ కేంద్ర ప్రభుత్వంతోనూ, ఇటు రాష్ట్ర గవర్నర్‌తోనూ నిత్యం ఏదో ఒక విషయంలో గిల్లికజ్జాలు పెట్టుకునే తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆయనకు ఉన్నట్టుండి రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి తెచ్చిపెట్టుకోవాలని…

కూటమి గూటికి వైసీపీ నేతలు

నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, జగ్గయ్యపేట, విజయవాడ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తెదేపా, జనసేన, బీజేపీలో చేరుతుండటంతో మెజారిటీ కోల్పోయిన ఆయా స్ధానిక…

అప్పులతో సంక్షేమం ఖజానా వెలవెల

అప్పు చేసి పప్పు కూడు.. ఇదేదో సినిమా టైటిల్‌ అనిపిస్తోంది కదూ! అప్పుడెప్పుడో ఈ సినిమా చాలా పాపులర్‌ అయ్యింది. దశాబ్దాల తర్వాత దీని గురించి ఎందుకు…

సంస్కృతిని రక్షిస్తేనే హిందూ ధర్మం నిలబడుతుంది: హంపీ పీఠాధిపతులు

సంస్కృతిని సేవించాలని, రక్షించాలని హంపీ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి పిలుపునిచ్చారు. మనం చేసే సేవలు కచ్చితంగా శ్రీరామునికే చేరతాయన్నారు. పవిత్ర త్రివేణీ సంఘమ…

భారత్‌లో షరియా ఉన్మాదం

భారతదేశాన్ని అఫ్ఘానిస్తాన్‌లా మార్చే ప్రయత్నం చాప కింద నీరులా సాగిపోతోంది. సార్వభౌమాధికారం కలిగిన భారత్‌లో వందలాది షరియా కోర్టులు నడుస్తున్నాయంటే నమ్మక తప్పదు. మొన్న పశ్చిమ బెంగాల్‌లో…

ఉత్థాన పతనాలు అనివార్యం…భారత్కు బంగారు అవకాశం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రపంచ దేశాలతో విడివిడిగా చేస్తున్న సుంకాల సమరాలు భారత్‌కు ఒక భౌగోళికశక్తిగా అంతర్జాతీయ యవనికపై తన శక్తి, సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఒక…

శ్రీలంకకు మోదీ మిత్రవిభూషణుడు

ఏ‌ప్రిల్‌ 4,5 ‌తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఒక కీలకమైన ఘట్టంగా మిగిలిపోతుంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో…

దిల్‌సుఖ్‌నగర్‌ ‌పేలుళ్ల దోషులకు ఉరిశిక్ష ఖరారు

తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 8‌న 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసుకు సంబంధించి ఇండియన్‌ ‌ముజాహిదీన్‌ -ఐఎం‌కు చెందిన ఐదుగురు నిందితులు మహ్మద్‌ ‌రియాజ్‌…

Twitter
YOUTUBE