రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌

గంటల వ్యవధిలోనే భూగర్భ వంతెనల నిర్మాణాలు

ఇదివరకు రైలుపట్టాల్ని తొలగించి భూగర్భ వంతెనలను నిర్మించాలంటే కనీసం నెల నుంచి రెండు నెలల సమయం పట్టేది. ఆ దారి మొత్తం మూసి వేసేవారు. రైళ్ళ రాకపోకలన్నీ ఆగిపోయేవి. పట్టాలకు అటూ ఇటూ వాహనాలు నిలిచిపోయేవి.

About Author

By ganesh

Twitter
Instagram