జమ్మూలో తావి నదికి హారతి
జమ్మూలో లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న బైశాఖి మేళాను పురస్కరించుకొని సూర్యపుత్రి తావీ నదికి అత్యంత భక్తి, శ్రద్ధలతో హారతి ఇచ్చారు. జమ్మూలో…
జమ్మూలో లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న బైశాఖి మేళాను పురస్కరించుకొని సూర్యపుత్రి తావీ నదికి అత్యంత భక్తి, శ్రద్ధలతో హారతి ఇచ్చారు. జమ్మూలో…
మనదేశంలో డిజిటల్ లావా దేవీలు భారీ ఎత్తున జరుగుతున్నప్పటికీ నగదు లావాదేవీలు ఏ మాత్రం తగ్గలేదనటానికి నిదర్శనంగా భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్లలో ఏటీఎం సేవలను…
మే 2 (పంచమి) శంకర, రామానుజ జయంతి భారతీయ సమైక్యతా, సమతామూర్తులు శంకరాచార్యులు, భగవద్రామానుజాచార్యులు. హిందూమతోద్ధరణకు, సనాతనధర్మ పరిరక్షణకు, ప్రత్యేకించి ప్రజలలో భక్తిప్రపత్తులు ఇనుమడింపచేసేందుకు, సర్వమానవ కల్యాణానికి…
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆఖరి అనుయాయి పొస్వుయి స్వురో ఏప్రిల్ 15న కన్నుమూశారు. 106 ఏళ్ల స్వురో నాగాల్యాండ్లోని రుజజో గ్రామంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.…
అటూ కేంద్ర ప్రభుత్వంతోనూ, ఇటు రాష్ట్ర గవర్నర్తోనూ నిత్యం ఏదో ఒక విషయంలో గిల్లికజ్జాలు పెట్టుకునే తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయనకు ఉన్నట్టుండి రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి తెచ్చిపెట్టుకోవాలని…
నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, జగ్గయ్యపేట, విజయవాడ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తెదేపా, జనసేన, బీజేపీలో చేరుతుండటంతో మెజారిటీ కోల్పోయిన ఆయా స్ధానిక…
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ జోడెద్దుల్లా సాగాల్సిన ప్రభుత్వం, కోర్టుల మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు నెలకొనేలా వాతావరణం ఏర్పడడం దురదృష్టకరం. ఈ రెండు వ్యవస్థలు దేనికవే అత్యున్నతమైనవి. ఒకరికొకరు…
‘వేదాల వైపు మరలండి!’ అని నినదించి, దాదాపు నిర్జీవ స్థితికి చేరుకున్న హిందూ సమాజాన్ని మేల్కొల్పిన వారు స్వామి దయానంద సరస్వతి. స్వదేశీ, స్వరాజ్య అన్న పదాలను…
వర్ధమాన దేశాల యువశక్తి అత్యంత ప్రభావవంతమైనది. అపురూప శక్తి సామర్థ్యాలతో కూడిన యువత తమ దేశానికి ఉజ్వల భవిష్యత్తు మాత్రమే కాదు, శక్తిమంతమైన వర్తమానం కూడా. అయితే,…
విద్య అంటే నేడు మదిలో మొట్టమొదట కలిగే ఏకైక భావన- వ్యాపారం! విద్యార్థి అంటే కేవలం ఒక వినియోగదారుడు! కానీ మీకు తెలుసునా? పూర్వం నలందా, తక్షశిల…