Category: ఆంధ్రప్రదేశ్

దస్త్రాల దహనంతో కలకలం

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ఫైళ్లు రెండు నెలలుగా కాలిపోవడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడకుండా ఉండేందుకు ఆయా శాఖల…

జలనిధితో ఇరు ప్రాంతాల మోదఖేదాలు

ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో నీటి వనరులు పూర్తిగా నీటితో నిండిపోగా రాయలసీమ రైతులను మాత్రం దురదృష్టం వెన్నాడుతోంది. కృష్ణానది భారీ వరదలతో…

కేంద్రం చేయూత-పురోగమన దిశలో రాష్ట్రం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ కు భారీ నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించంతో రాష్ట్ర ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి…

విధ్వంసం నుంచి ప్రగతి పథంలోకి…

ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దుష్పరిపాలన, విధ్వంసం, వనరులు కోల్పోవడం వంటి వాటి వల్ల రాష్ట్ర ఆర్థ్ధిక పరిస్థితి అనిశ్చితిగా మారిందని రాష్ట్ర పునర్నిర్మాణం…

ఉచిత ఇసుకపై రవాణా భారం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తున్నా, రవాణా ఛార్జీలు పెంపు చిన్నపాటి గృహ యజమానులకు భారంగా మారింది. వర్షాకాలం కావడంతో వరదల వల్ల నదులు, వాగులు, కాలువల్లో…

‌ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగానే ఎన్డీఏ పాలన

టిఎన్‌. ‌భూషణ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన సాగాలని, ప్రజాహితం కోసం సుపరి పాలన అందిస్తోన్న నరేంద్రమోదీకి ప్రజలంతా చేయూత ఇవ్వాలని, పార్టీ బలోపేతం…

పోలవరంపై శ్వేతపత్రం- రాజధానిపై ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజుల్లో మూడు ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ పాలనా విధానాలపై సమీక్షలు, పథకాలపై తనిఖీలు, ఎన్నికల…

అమరావతిలో కొలువుదీరిన కొత్త సభ

ఆం‌ధప్రదేశ్‌ ‌రాష్ట్ర నూతన శాసనసభ జూలై 21న కొలువుదీరింది. సమావేశాల తొలిరోజు జూన్‌ 22‌న ప్రొటెం స్పీకర్‌ ‌గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. తొలిరోజు 172…

మోదీ స్ఫూర్తి.. చంద్రబాబు దీక్ష..పవన్‌ ‌ప్రతిజ్ఞలతో ఏపీలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ప్రమాణం

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రమాణస్వీకారం, ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలిసిన ప్రధాని నరేంద్రమోదీ.. వారిద్దరిలో కన్పించిన భావోద్వేగాలు ఈ సన్నివేశాన్ని తిలకిస్తోన్న ప్రజల కన్నుల్లో ఆనందబాష్పాలు…

‌కేంద్ర కొలువులో మంత్రి ‘త్రయం’

నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో కొలువుతీరిన ఎన్‌డియే ప్రభుత్వంలో ఆంధప్రదేశ్‌కు సముచిత స్థానం లభించింది. భారతీయ జనతా పార్టీ నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు, కూటమిలోని తెలుగుదేశం పార్టీ…

Twitter
YOUTUBE