బెంగాల్లో ‘జంగిల్ రాజ్’
పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలకు ముందు హింస ప్రజ్వరిల్లింది. బెంగాల్లో హింస కొత్త కాదు. గతంలో లెఫ్ట్ ప్రభుత్వంలో గానీ, ఇప్పుడు మమత హయాంలో గానీ శాంతిభద్రతలు…
ఆమ్లజనిత న్యాయం
– మోచర్ల అనంత పద్మనాభరావు వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది జిల్లా సెషన్స్ న్యాయస్థానం హాలు కిక్కిరిసి ఉంది. న్యాయమూర్తి కుమారి బీబి…
‘హిందువులు సహనశీలురు కాబట్టి బతికిపోయారు!’
– ఖురాన్ మీద ఒక చిన్న డాక్యుమెంటరీ తీస్తే ఏమవుతుంతో ఊహించగలరా? – అలాంటి అసభ్యకర దుస్తుల దేవుళ్లు మీ పూజగదులలో ఉంటే బాగుంటుందా? – పురాణ…
ఒక దేశం ఒకే చట్టం
ఉమ్మడి పౌరస్మృతిని గురించి చర్చించే సందర్భంతో, జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని భారతదేశంలో బేషరతుగా విలీనం చేయాలనే, 1950 దశకపు ఉద్యమంలోని మహోన్నత నినాదం ‘ఏక్ విధాన్ (ఒకే రాజ్యంగం),…
ముస్లింలకు అపోహలెందుకు?
ఉమ్మడి పౌరస్మృతి విషయంలో మనదేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు కూడా గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలను ఈ అంశాన్ని పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. గతంలో…
ఇంకా ఇంకా వాయిదా వేసే ప్రయత్నం వద్దు
కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్ (రాజదండం) ను ప్రతిష్టించడమంటే దేశాన్ని వెనక్కి తీసుకుపోవడమేనని ప్రతిపక్షాలు తేల్చేశాయి. రాజదండాన్ని నిలబెట్టడమంటే తిరోగమనమేనని ఉదారవాదులు, సెక్యులరిస్టులు సైతం నిర్ధారించారు. కానీ…
రాజ్యాంగం నిర్దేశించింది.. సుప్రీంకోర్టూ చెప్పింది…
ఉమ్మడి పౌరస్మృతి ఇంత సున్నితమైన అంశం ఎంతమాత్రం కాదని, అదొక సున్నితమైన మత అంశంగా కొందరు మార్చివేశారని పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్…
వ్యవసాయ చట్టాల మాదిరిగా తొందరపడ కూడదు
మతాచారాలలో జోక్యం వేరు, మతాచారాల పేరుతో జరిగే హింసను ఆపడం వేర్వేరు అంశాలని మాజీ శాసనసభ్యుడు, లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్. జయప్రకాశ్ నారాయణ్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి…
విపక్షాల వ్యతిరేకతలో హేతువెక్కడ?
– జమలాపురపు విఠల్రావు ఇరవై రెండవ లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతిపై గుర్తింపు పొందిన మత సంస్థలు, పౌరుల నుంచి అభిప్రాయాలు కోరిన తాజా పరిణామంతో దేశంలోని…
దేశ ఐక్యతే అసలు ప్రయోజనం
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి విషయమై చర్చ జరుగుతూనే ఉంది. అంటే 75 సంవత్సరాల పైగా ఆ చర్చ రావణకాష్టంలా మండుతూనే ఉంది. నిజానికి…