Category: ఆంధ్రప్రదేశ్

మూడు రాజధానులు ఇక నినాదమే…!

రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలోని 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూ సమీకరణ కింద ఇచ్చారు. వారిలో చిన్న, సన్నకారు రైతులే…

మూడు రాజధానులు ఇక నినాదమే…!

అమరావతి రాజధాని కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల బెడద, విశాఖకు సీఎం క్యాంపు…

ఉపాధి నాస్తి… వలసలు జాస్తి

రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఎన్నో ఆశలతో పట్టభద్రులైన వారు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ…

వ్యతిరేకత వెల్లువతో ఓటమి భీతి

నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో సగానికి పైగా తిరిగి టిక్కెట్‌లు ఇవ్వబోమని జరుగుతున్న ప్రచారంతో వైసీపీలో ఓటమి భయం పట్టుకుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి,…

మొక్కుబడి పర్యటనలోనూ రాజకీయ మర్మం

– టిఎన్‌.భూషణ్‌ తుపాను బాధితులైన తమకు భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కనీసం తమ గోడు వినే ప్రయత్నం కూడా…

రాజకీయ ‘జల’క్రీడ

టి.ఎన్‌.భూషణ్‌ తెలంగాణ ఎన్నికల ఫలితాలు పాలకుల అహంకారం, అధికార దుర్వినియోగం, అవినీతి, అభివృద్ధినిరోధంవంటి అంశాలపై ప్రజల వ్యతిరేకతను ప్రతిబింబించాయి. బీఆర్‌ఎస్‌ నాయకులు, అనుచరుల అధికారమదానికి ఈ ఎన్నికల…

జలవనరులు వెలవెల రైతన్నలు విలవిల

రాష్ట్రంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు రాబోయే కరవును సూచిస్తున్నాయి. పదేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధాన జలాశయాలైన తుంగభద్ర, శ్రీశైలం,…

ప్రచార యావే తప్ప ప్రజా హితం ఏదీ?

వైసీపీ ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఖర్చులతో నిర్వహిస్తూ, యంత్రాంగాన్ని ప్రచారంలో వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. పాలనలో విఫలమైన వైకాపా ప్రభుత్వం, ప్రజా…

‌ప్రభుత్వ తీరుపై సర్వత్రా నిరసన వెల్లువ

రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, హామీలను బుట్టదాఖలు చేయడమే కాదు… వనరులన్నీ దోచుకోవడం, అవినీతిని ప్రోత్సహించడం, ప్రశ్నించిన గొంతులను నలిపేయడం,…

‌ప్రభుత్వ విధానాలపై ‘కాగ్‌’ ‌కన్నెర్ర

ఆంధప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (‌కాగ్‌) ‌తప్పుబట్టింది. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు…

Twitter
Instagram