ఆర్.ఎస్.ఎస్. పూర్వ అఖిల భారత సేవా ప్రముఖ్ సుహాస్రావ్ హీరేమఠ్ తో ముఖాముఖి సంఘ స్వయంసేవకులు విభిన్న సంస్థలను ఏర్పాటు చేసి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో విశ్వహిందూ పరిషత్, విద్యాభారతి, వనవాసీ కళ్యాణాశ్రమం, భారత్ వికాస్ పరిషత్, దీనదయాళ్ పరిశోధనా కేంద్రం, ఆరోగ్యభారతి వంటి సంస్థలున్నాయి. ఇవన్నీ విభిన్న సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాలలో వివిధ సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభించిన తరువాత సేవా కార్యక్రమాల పట్ల…
పూర్తిగా చదవండి Read more »
జాగృతి నిర్వహించిన ముఖాముఖిలో బిజెపి నేత రామ్ మాధవ్ ఇటీవల ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ కొత్త చరిత్ర సృష్టించింది. కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన త్రిపురలో కమలం ఘనవిజయం సాధించడంతో పాటు, మేఘాలయ, నాగాలాండ్లలో ప్రభుత్వాన్ని మిత్రపక్షాలతో కలిసి ఏర్పాటు చేసింది. దీనితో ఒక్క మిజోరాం తప్ప మిగతా అన్ని ఈశాన్య రాష్ట్రాలూ బిజెపి ఖాతాలో చేరాయి. ఈ ఘనమైన, చారిత్రాత్మకమైన విజయం వెనుక వేలాది కార్యకర్తల త్యాగాలు, తపస్సు…
పూర్తిగా చదవండి Read more »
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు డాక్టర్జీ జయంతి (ఉగాది) సందర్భంగా ఆర్.ఎస్.ఎస్. సహ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేను జాగృతి ప్రతినిధి రాకా సుధాకరరావు కలిసి ముఖాముఖి నిర్వహించారు. ఆ ముఖాముఖిలో సంఘం, హిందూ సంఘటన కార్యం, హిందూ సంస్కృతి, మహిళలు, ముస్లింలు, సామాజిక సమరసత, రిజర్వేషన్లు, రాబోయే సంఘం కార్యక్రమాలు వంటి అంశాలపై సంఘ ఆలోచనలను దత్తాత్రేయ హోసబళే స్పష్టం చేశారు. ముఖాముఖి పూర్తి వివరాలు జాగృతి పాఠకుల కోసం.. ప్రశ్న : 93 సంవత్సరాల…
పూర్తిగా చదవండి Read more »
జాగృతి ప్రత్యేక ఇంటర్వ్యూలో జాతీయ ఎస్సి కమిషన్ అధ్యక్షుడు రామ్ శంకర్ కఠేరియా సామాజిక సమరసత కోసం సమాజంలోని అన్ని వర్గాలూ కలిసి పని చేయాలని, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో, ఎస్సి కమిషన్తో కలిసి ఈ దిశగా నడవాలని జాతీయ ఎస్సి కమిషన్ అధ్యక్షుడు రామ్ శంకర్ కఠేరియా పిలుపునిచ్చారు. జాగృతి ప్రతినిధికి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఎస్సీ యువత విద్యార్జన చేసి, ఐకమత్యంతో పనిచేసి, సమాజాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఫిబ్రవరి 20, 21…
పూర్తిగా చదవండి Read more »
‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు, సామాజిక న్యాయ, మరియు అధికారత కేంద్ర మంత్రి రామదాస్ అథవాలేతో ముఖాముఖి. సోదరులారా నిజాన్ని గ్రహించండి. ఎవరైతే సత్యమార్గంలో వెళుతున్నారో వారినే బలపర్చండి. మీరు ఏమి చేయదలచుకుంటే అది చేయండి. కాని కాంగ్రెస్వారి మాయ మాటలలో పడిపోకండి. కాంగ్రెస్ పనిగట్టుకొని భాజపాకు, నరేంద్రమోదికి వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలు మరెన్నిటినో యోజన చేయనున్నది. శివాజీ మహారాజు పాలనకాలంలో అందరం ఒక్కటై దేశాన్ని రక్షించుకున్నాం. నేడు కూడా అదేవిధంగా దేశాన్ని రక్షించటానికి కలిసి…
పూర్తిగా చదవండి Read more »
శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామితో ముఖాముఖి శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామితో జాగృతి ప్రతినిధి ముఖాముఖి నిర్వహించారు. ముఖాముఖిలో స్వామి పాఠకుల కోసం చాలా వివరంగా, ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పారు. శివరాత్రి ఒక సాధన అని, పరమాత్ముడు ప్రకృతి కంటే వేరు కాదు అనేది హిందూ సంస్కృతి అని, దేవాలయం శక్తి కేంద్రం అని, దేవాలయం కేంద్రంగా విద్య, వైద్యం ఉచితంగా అందాలని, హిందూ ఆలయాల్ని ప్రభుత్వం కాకుండా హిందూ…
పూర్తిగా చదవండి Read more »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావుతో ముఖాముఖి రాష్ట్రంలో హిందుత్వం, హిందూ ఆలయాల అభివృద్ధి, శివరాత్రి పర్వదిన ఏర్పాట్లు మొదలైన అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావుతో జాగృతి ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు.. ప్రశ్న : హిందూ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలేమిటి? సమాధానం : ఆ రోజుల్లో షెడ్యూల్డు కులాలు, తెగలు, మత్య్సకారులు దేవాలయాలకు దూరంగా ఉండేవారు. దేవాలయాలకు ప్రతినిధులుగా వ్యవహరించే అర్చకులు సైతం వారిని దూరం పెట్టేవారు….
పూర్తిగా చదవండి Read more »
శ్రావణ బెళగోళ జైన మఠ అధిపతి స్వస్తిశ్రీ కర్మయోగి చారుకీర్తి భట్టారక స్వామితో ముఖాముఖి నైతికత ప్రాతిపదికగా ఉండే విద్య నేడు ఎంతైనా అవసరం. శరీర అభివృద్ధికి పోషక విలువల ఆహారం, ఆరోగ్యానికి మందులు ఎలా అవసరమో మన మనస్తత్వంలో మార్పు తీసుకురావడానికి నైతిక విలువలు బోధించే విద్య అంతే అవసరం. జైనుల ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగానే కాక చారిత్రక ప్రాముఖ్యం కూడా సంతరించుకున్న విశిష్టత శ్రావణ బెళగోళకున్నది. అలాంటి శ్రావణ బెళగోళ జైన మఠానికి ప్రస్తుత…
పూర్తిగా చదవండి Read more »
తెలుగు వెలగాలంటే విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా ఇతర భాషా ప్రాంతాల్లో తెలుగు పీఠాలు ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రత్యేక హోదా రెండు రాష్ట్రాలలో కొనసాగేట్టు చూడాలి. తెలుగు ప్రాచ్య కళాశాలలను పునరుద్ధరించాలి. తెలుగు పండిత శిక్షణ కళాశాలలు కొనసాగేట్టు చూడాలి. ఇటీవల తెలంగాణ ఆధ్వర్యంలో హైదరా బాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల గురించి అఖిల భారతీయ సాహిత్య పరిషత్తు జాతీయాధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డితో జాగృతి ప్రతినిధి ముఖాముఖి నిర్వహించారు. ఆ ముఖాముఖిలో ఆచార్య…
పూర్తిగా చదవండి Read more »
జాగృతి జరిపిన ముఖాముఖిలో ఆర్.ఎస్.ఎస్. సర్ కార్యవాహ భయ్యాజి జోషి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్ కార్యవాహ భయ్యాజి జోషి భాగ్యనగర్కు వచ్చిన సందర్భంగా వారితో జాగృతి పత్రిక ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది. దేశ సమస్యలు, సంఘకార్యం గురించిన అనేక ప్రశ్నలకు వారు విశ్లేషణాత్మకంగా సమాధానమిచ్చారు. ప్రశ్న : కశ్మీర్ లోయలో జాతీయవాద శక్తుల బలోపేతానికి ఆర్ఎస్ఎస్ ఏదైనా యోజన చేసిందా? సమాధానం : వాస్తవానికి కశ్మీర్ లోయలో హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. లోయలోని పరిస్థితులను అర్థం…
పూర్తిగా చదవండి Read more »