Archive For The “ఉత్సవాలు” Category

ఆర్.ఎస్.ఎస్. దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ ఆలె శ్యాంకుమార్ పిలుపు – వ్యక్తి నిర్మాణమే ఆర్.ఎస్.ఎస్. పని – అందరికీ ఒకే బావి, ఒకే స్మశానం ఉండాలి – భారతదేశం మొదటినుండి సెక్యులర్ దేశమే – చైనా మనకు శత్రుదేశం – చివరకు ధర్మమే జయిస్తుంది – సంఘ శిక్షావర్గ ముగింపు కార్యక్రమంలో ప్రసంగం తెలంగాణ ప్రాంత ఆర్.ఎస్.ఎస్. ప్రథమవర్ష శిక్షణ శిబిరం (సంఘ శిక్షావర్గ) ఘట్కేసర్ దగ్గర…
పూర్తిగా చదవండి
ఆర్ఎస్ఎస్ ఆం.ప్ర.సహప్రాంత ప్రచారక్ విజయాదిత్య వేదికపై ఎడమ వైపు నుంచి ఆం.ప్ర. సహప్రాంత ప్రచారక్ విజయాదిత్య, వర్గాధికారి మాధవస్వామి, మాట్లాడుతూన్న వారు ముఖ్యఅతిథి కాట్రగడ్డ లక్ష్మినరసింహారావు, ప్రాంత సహసంఘచాలక్ భూపతి రాజు శ్రీనివాసరాజు. చైనా మన పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నదని, మన ప్రజలు చైనా వస్తువులను బహిష్కరించడం ద్వారా వారికి తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ సహప్రాంత ప్రచారక్ విజయాదిత్య అన్నారు. 2017 మే 26 న గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కిలోని…
పూర్తిగా చదవండి
– మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు – కర్నూలులో ముగిసిన ఆరెస్సెస్ శిక్షణ శిబిరం ‘భారతదేశం జగద్గురు స్థానాన్ని అలంకరించ బోతోందని, ప్రపంచ దేశాలు మన దేశ ఔన్నత్యాన్ని, సంస్కతిని గురించి తెలుసుకుంటున్నా’యని మంత్రాలయం రాఘవేంద్రస్వామి పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ పేర్కొన్నారు. 25 మే 2017 న కర్నూలు నగరంలోని ఏ క్యాంపు మాంటిస్సోరి ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఆర్.ఎస్.ఎస్. ద్వితీయ వర్ష సంఘ శిక్షావర్గ (శిక్షణ శిబిరం) ముగింపు కార్యక్రమంలో స్వామి పాల్గొని ప్రసంగించారు….
పూర్తిగా చదవండి
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో వెలసిన కొమురవెల్లి మల్లికార్జునుడు కొమురెల్లి మల్లన్నగా సుప్రసిద్ధుడు. ఒక్క తెలంగాణకే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అటు కర్ణాటక, ఒడిషా రాష్ట్రాల ప్రజలకూ కొంగుబంగారమై అలరారుతున్నాడు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో మొదటి ఆదివారం నాడు మొదలుకొని చివరి ఆదివారం వరకు జాతరలు జరుగుతాయి. ఈ జాతరలు దక్షిణభారతంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటి అని చెప్పవచ్చు. చివరి ఆదివారం (డిశంబర్ 25) మల్లికార్జునుడి కళ్యాణం మహా వైభవంగా జరుగుతుంది. ఆ…
పూర్తిగా చదవండి
గోదావరి పుష్కరాల తరహాలో కృష్ణ పుష్కరాలు భారీ ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో 86 పుష్కరఘాట్లు.. రూ.825 కోట్లతో పనులు కృష్ణ నదీ పరీవాహక ప్రాంతంలో ఆలయాలకు మరమ్మతులు మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహా బలేశ్వరం కొండల్లో పుట్టి, కర్ణాటక మీదుగా మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రవహిస్తున్న కృష్ణమ్మ త్వరలోనే పుష్కరశోభ సంతరించుకో నున్నది. గురువు కన్యారాశిలోకి ప్రవేశించగానే ఆగస్టులో కృష్ణానదికి 12 రోజుల పాటు పుష్కరాలు జరగ నున్నాయి. స్వరాష్ట్రంలో…
పూర్తిగా చదవండి